తోమా లేనప్పుడు యేసు తన శిష్యులకు ప్రత్యక్షం కావడం
19 ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, "మీకు శాంతి కలుగు గాక" అన్నాడు.
19 ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, "మీకు శాంతి కలుగు గాక" అన్నాడు.