5 విందులు ముగిసిన వెంటనే యోబు, "నా పిల్లలు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని శపించారేమో" అని అనుకుని వారందరిని పిలిపించి పవిత్రపరచడానికి ఏర్పాట్లు చేసేవాడు. తెల్లవారుజామునే తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం దహనబలి అర్పించేవాడు. యోబు నిత్యం అలా చేస్తూ ఉండేవాడు.